తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమల లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దింతో టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది.

అటు నిన్న 70,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,674 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించారు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదు అయ్యాయి.