తిరుమలకు పొటెత్తిన భక్తులు…ఇవాళ దర్వనానికి సమయం ఎంతంటే ?

-

తిరుమలకు భక్తులు పొటెత్తారు. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది. అటు తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 64, 766 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు తిరుమల శ్రీవారికి నిన్న ఒక్క రోజే 24, 158 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే 3.09 కోట్లుగా నమోదు అయింది.

Tirumala

తిరుమల…04 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 04 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64766 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 24158 మంది భక్తులు

హుండి ఆదాయం 3.09 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news