ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఇవాళ,రేపు ఐసెట్‌ పరీక్ష

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఏపీ ఐసెట్-2023 పరీక్షను నేడు, రేపు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఉ. 9 నుంచి ఉ. 11:30 గంటల వరకు ఒక సెషన్, మ. 3 నుంచి సా 5:30 వరకు మరో సెషన్ జరగనుంది.

అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు. మొత్తం 111 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీంతో విద్యార్థులకు అలర్ట్‌ గా ఉండాలని అధికారులు కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నియమ నిబంధనాలను కచ్చితంగా ఫాలో అవ్వాలని సూచనలు చేశారు. కాగా ఏపీలో నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..జరుగనున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news