తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ్టి నుంచి దర్శనం టికెట్లు విడుదల

-

 

తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ దర్శనం టికెట్లు విడుదల విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇవాళ్టి నుంచి 24వ తేది వరకు ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

TTD will be releasing Darshan tickets for the month of September online from today to 24th

ఈ నెల 21వ తేదిన వర్చువల్ సేవా టికెట్లు విడుదల చెయ్యనుంది. ఈ నెల 22వ తేదిన వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, అంగ ప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది. ఈ నెల 24వ తేదిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులు కోటా విడుదల విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news