TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..3 రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో రేపటి నుంచి మూడు రోజులు పాటు వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు ఉండనున్నాయి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Tirumala-Devotees-to-have-12-20-hour-wait-for-Sarvadarshan.jpg)
Big alert for Tirumala devotees 30 hours time for Sarvadarshan
ఈ తరుణంలోనే.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. అటు తిరుమలలో ఈ నెల 22వ తేదిన శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.