ఏపీకి ముంచుకొస్తున్న తుఫాను..2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు !

-

ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రెండు రోజులు పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు… రెండు రోజులు తిరుపతి, చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించేశారు. తిరుపతి, చిత్తూరులో ఒక్క రోజులోనే 20 సెంటి మీటర్ల వర్షం పడొచ్చని అంచనా వేస్తున్నారు.

Two days are holidays for educational institutions in Tirupati and Chittoor

దీంతో ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్నారు తిరుపతి, చిత్తూరు అధికారులు.

 

  • చిత్తూరు
  • జిల్లా కలెక్టరేట్ లోని పాత గ్రీవెన్స్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్:9491077356 మరియు ల్యాండ్ లైన్: 08572-242777*
  • 📞కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్:9491077356 మరియు ల్యాండ్ లైన్: 08572-242777
  • చిత్తూరు ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9491077011
  • కుప్పం ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9966072234
  • పలమనేరు ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9491074510
  • నగరి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9701019083

Read more RELATED
Recommended to you

Exit mobile version