“ఈనాడు”రాము విషం చిమ్మీ అలిసి పోయాడు… కొబ్బరి నీళ్లు తగ్గించండి – విజయసాయి

-

“ఈనాడు”రాము విషం చిమ్మీ అలిసి పోయాడు… కొబ్బరి నీళ్లు తగ్గించండని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డి. చంద్రం, డ్రామోజీలకు అర్జంటుగా ‘కొబ్బరి నీళ్లు’ తాగించాలి. అధికార దాహంతో బాబుకు నాలుక పిడచ కట్టుకుపోయింది. శకుని మామ “ఈనాడు”రాము రాష్ట్రంపై విషం చిమ్మీ చిమ్మీ అలిసి పోయాడు. కొబ్బరి నీళ్లు పట్టిస్తే కోలుకుంటాడేమో చూడండయ్యా! అంటూ ఓ రేంజ్ లో సెటైర్ వేశారు.


ఇక మరో ట్వీట్ లో ఆక్రమణల గురించి నువ్వు రాస్తే ఎలా గురువింద డ్రామోజీ? అతిపెద్ద ఆక్రమణదారులు “ఈనాడు” రాము, చంద్రం, బంధువర్గమే. జగన్ గారి ప్రభుత్వం విశాఖలో 2,640 కోట్ల విలువైన 480 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మరో 200 ఎకరాలు తెలుగు దొంగల పార్టీ నేత చంద్రం, బినామీల గుప్పెట్లో ఉన్నాయి. తప్పించుకోలేరని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version