పురంధేశ్వరి గారూ..మీరు పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్నారా ? – విజయసాయి

-

పురంధేశ్వరి గారూ..మీరు పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్నారా ? అని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) చంద్రబాబు గారి హయాంలో (2018-19) కంటే రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగిందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

vijayasai reddy and purandeswari

దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగు లీనుతోందని పేర్కొన్నారు. గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేదని తెలిపారు. పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ! అంటూ చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

ఆరోగ్యమే మహాభాగ్యం – క్రీడలకు ప్రోత్సాహం… ‘ఆడుదాం-ఆంధ్ర’ క్రీడా పోటీల రిజిస్ట్రేషన్‌ ప్రారంభం. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్లు. రాష్ట్రస్థాయి ఛాంపియన్స్ కు లక్షల్లో బహుమతులు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికతీయడం – ఆరోగ్యకర సమాజమే లక్ష్యం అని మరో ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news