Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వై కేటగిరి భద్రత ?

-

Y-category security for YCP MP Mithun Reddy: Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి భారీ ఊరట లభించినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ పెంచేందుకు కేంద్ర సర్కార్‌ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వై కేటగిరి భద్రత ఇచ్చేందుకు మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Y-category security for YCP MP Mithun Reddy

పుంగనూరులో ఇటీవల మిథున్ రెడ్డి పై టిడిపి దాడి నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వై కేటగిరి భద్రత ఇచ్చేందుకు మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకుందట. మిథు న్ రెడ్డి కి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక తో భద్రత పెంచేందుకు ముందుకు వచ్చిందట. అయితే… వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వై కేటగిరి భద్రత పెంచడం పై అయితే.. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇవాళ దీనిపై ప్రకటన వచ్చే ఛాన్సు ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news