యార్లగడ్డ వెంకట్రావు కారుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి !

-

Yarlagadda Venkatarao: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కారుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి జరిగింది. తేలప్రోలు హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వివాదం తలెత్తెంది.

YCP activists pelted stones on Yarlagadda Venkatarao’s car

యార్లగడ్డ వెంకట్రావు కారు కు అడ్డంగా నిలబడి కవ్వింపు చర్యలు చేపట్టారు వల్లభనేని వంశీ. అయితే.. ఈ సంఘటన నేపథ్యంలో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు….పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news