బాలీవుడ్‌ హీరోయిన్‌ కేసుపై వైసీపీ క్లారిటీ..అధారాలతో పాటు !

-

బాలీవుడ్‌ హీరోయిన్‌ కేసుపై వైసీపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.. ఎల్లో మీడియా చెబుతున్న ముంబై నటి జత్వాని కేస్ చూస్తుంటే… హనీ ట్రాపింగ్ గా కనిపిస్తుందని వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ ముంబై మోడల్ మొదట ఏషియన్ పేయింట్స్ మాలవ్ ధాని పై కూడా 2021లో కేస్ పెట్టింది, వాళ్ళ మధ్య ఏదో ఎఫైర్ ఉందని నాడే సోషల్ మీడియా కోడై కూసిందని వైసీపీ పేర్కొంది.

YCP Clarity on the case of Bollywood heroine

ఆ తరువాత సజ్జన్ జిందాల్ పై రెండేళ్ళ తర్వాత రేప్ కేస్ పెట్టింది. ఆ కేస్ ఫాల్స్ అని పోలీసులే తెల్చేశారని తెలిపింది వైసీపీ. ఆ తరువాత టీడీపీ నుండి కాంగ్రెస్ , ఆ తరువాత వైసీపీలోకి వచ్చి 2014 తరువాత రాజకీయంగా దూరంగా ఉంటున్న వ్యాపారవేత్త కుక్కల నాగేశ్వరరావు కోడుకు కుక్కల విద్యాసాగర్ పై ఆరోపణనలు చేస్తుందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇందంతా చూస్తుంటే హనీ ట్రాప్ లా కనిపిస్తుందని… ఈమే పద్దతి. పారిశ్రామికవేత్తలే టార్గెట్, ఇలాగే మదురైలో భానుమతి అనే అమే , నిత్యానందం అనే వ్యాపారవేత్తని ట్రాప్ చేసి ఎక్టార్షన్ చేయబోతే పోలీసులు పట్టుకుని బొక్కలో వేశారని అధారాలతో వైసీపీ సోషల్ మీడియా బయట పెడుతోంది.

https://x.com/2024YCP/status/1829004485328241107

Read more RELATED
Recommended to you

Latest news