సొంత పార్టీ నేతలపై కావలి వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

సొంత పార్టీ నేతలపై కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సొంత పార్టీ నేతల తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా కావలి వైసీపీలో ఎమ్మెల్యే, నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి.

ఈ తరుణంలోనే.. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీకి చెందిన కొందరు రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు… అలాంటి వాటిని పార్టీ అధిష్టానం సహించదన్నారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version