మానవత్వం చాటుకున్న YS జగన్ మోహన్ రెడ్డి. వారధి వద్ద వృద్ధురాలిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలి రెండు కాళ్లకి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో శిశువిహార్ నుంచి తాడేపల్లికి తిరిగి వస్తున్నారు YS జగన్ మోహన్ రెడ్డి. ఇక ఈ ప్రమాదం వివరాలు తెలుసుకున్న జగనన్న.. వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్కు అప్పగించారు.

ఎమ్మెల్సీ అరుణ్ 108కు పలుమార్లు ఫోన్ చేసిన స్పందించలేదు సిబ్బంది. దింతో ఇక ఈ ప్రమాదం వివరాలు తెలుసుకున్న జగనన్న.. వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్కు అప్పగించారు. అటువైపుగా వెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి.. చికిత్స అందించేంతవరకూ అక్కడే ఉన్నారు ఎమ్మెల్సీ అరుణ్. వృద్ధురాలికి సహాయం అందజేశారు.
మానవత్వం చాటుకున్న @ysjagan అన్న.
వారధి వద్ద వృద్ధురాలిని ఢీకొట్టిన బస్సు, రెండు కాళ్లకి తీవ్ర గాయాలు
అదే సమయంలో శిశువిహార్ నుంచి తాడేపల్లికి తిరిగి వస్తున్న జగనన్న.
ప్రమాదం వివరాలు తెలుసుకున్న జగనన్న.. వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్కు… pic.twitter.com/DH5H0Rl5hk
— Jagananna Connects (@JaganannaCNCTS) May 29, 2025