BREAKING: అచ్యుతాపురం సెజ్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ..

-

YS Jagan visits Achyutapuram SEZ victims: అనకాపల్లి జిల్లాకు మాజీ సీఎం జగన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం సెజ్‌ బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులతో మాట్లాడారు జగన్. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం జగన్‌.

YS Jagan visits Achyutapuram SEZ victims

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచనలు చేశారు. భాధితులకు పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కూడా స్ఫష్టం చేశారు మాజీ సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news