అమరావతి: ఆంధ్రపదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా అనిల్ చంద్ర పునేత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మాజీ సీఎస్ దినేష్కుమార్ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సీఎస్ను కలిసి అభినందనలను తెలిపారు. తిరుమల, శ్రీశైలం, దుర్గ గుడి వేదపండితులు పునేతను ఆశ్వీరదించారు. పునేఠా 2019 మే 31వరకు సీఎస్గా కొనసాగనున్నారు. సీఎస్గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు పునేఠా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపాలన్న ముఖ్యమంత్రి ఆశయాల మేరకు పనిచేస్తానని చెప్పారు.
ఏపీ నూతన సీఎస్గా పునేత
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ వంటి వ్యక్తులు భారతదేశంలోని ముస్లింల పక్షాన వుండరు: మాధవి లత
హైదరాబాద్ లోక్సభ బిజెపి అభ్యర్థి మాధవి లత సెన్సేషనల్ కామెంట్స్ చేసారు....
కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్...
Anji N -
చిల్లరతో నామినేషన్ వేసిన తెలంగాణ యువతి..!
ఓవైపు సార్వత్రిక ఎన్నికలు.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం...
Anji N -