ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,085 నమూనాలు పరీక్షించగా, 147 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,990కి పెరిగింది. తాజాగా మరో రెండు మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. తద్వారా మొత్తం కరోనా మృతుల సంఖ్య 77కి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 16 మందిని డిశ్చార్జి చేయగా, కోలుకున్నవారి సంఖ్య 2,403కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1,510 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో 4 వేలకు చేరిన కరోనా కేసులు..!
-
Next article
Read more RELATEDRecommended to you
రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు....
Ganesh -
పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య..!
ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంట పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అందుకని...
తిలక్ వల్ల ఓడిపోయామని హార్దిక్ కామెంట్స్ పై ఫ్యాన్స్ సీరియస్..!
ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆడిన...