భీమవరం కస్తూర్బా కళాశాల పేరు మారుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

-

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న కస్తూర్బా మహిళా కళాశాల పేరును గ్రంధి వెంకటేశ్వర రావుగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ కళాశాల పేరు ఎన్నో రోజులుగా కస్తూర్బా పేరు మీదుగానే ఉంది. కానీ తాజా నిర్ణయం ప్రకారం స్థానిక ఎమ్మేల్యే శ్రీనివాస్ తండ్రి గారి పేరైన గ్రంధి వెంకటేశ్వర రావు పేరుతో పిలవబడనుంది.

Gandhi Jayanti: Row over renaming Kasturba College with YSRCP MLA's father  in Andhra Pradesh | India News - BBBNews

ఈ కళాశాల భవనాన్ని చింతలపతి వెంకట ప్రసాదమూర్తి గారు స్థాపించారు. మూర్తి రాజు గారు గా అందరికీ పరిచయమైన ప్రసాద్ గారు గాంధీ విలువలని బాగా నమ్మేవారు. అప్పట్లో గాంధీ గారి సిద్ధాంతాలని బాగా నమ్మిన వెంకట ప్రసాద మూర్తి గారు ఈ కళాశాల భవానాన్ని నిర్మించారు. ఐతే కస్తూర్బా కళాశాల పేరును గ్రంధి వెంకటేశ్వర రావుగా మార్చడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news