ఎంపీగా కేఏ పాల్.. బాబు మోహన్ క్లారిటీ..!

-

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కెఏ పాల్ ఎంపీగా పోటీ చేసే అంశం మీద పార్టీలో చేరిన బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. విశాఖ నుండి దిగుతున్నారని అన్నారు. కేఏ పాల్ కి మద్దతుగా తను ప్రచారం చేయనున్నట్లు బాబు మోహన్ చెప్పారు. ఇటీవల కేఏ పాల్ మాట్లాడుతూ పాల్ విశాఖ నుండి బాబు మోహన్ వరంగల్ నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ కి ఎనిమిది వందల ఐదు ఓట్లు రాగా 2019 ఏపీ ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా 281 ఓట్లు వచ్చాయి అయితే కేఏ పాల్ పోటీ పై బాబు మోహన్ రియాక్ట్ అయ్యి విశాఖ నుండి కే పాల్ బరిలో ఉంటారని చెప్పారు కేఏ పాల్ కి మద్దతు గా ప్రచారం చేయనున్నట్లు బాబు మోహన్ చెప్పారు. పాల్ విశాఖ నుండి బాబు మోహన్ వరంగల్ నుండి ఈ పోటీ చేస్తున్నట్లు క్లియర్ గా బాబు మోహన్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news