BREAKING : రాయలసీమ గర్జన సభ వేదికపై కింద పడిపోయిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వికేంద్రీకరణకి మద్దతుగా కర్నూలు STBC కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రజలు, మేధావులు, విద్యా వేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైయస్ఆర్ సీపీ నేతలు రాయలసీమ గర్జన సభ కు తరలి వస్తున్నారు.

అయితే, రాయలసీమ గర్జన సభలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి స్వల్ప అస్వస్థత కు గురయ్యారు. సభా వేదికపై కళ్లు తిరిగి కింద పడిపోయారు బైరెడ్డి. దీంతో అక్కడే ఉన్న వైసీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news