ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలకృష్ణ సంచలన కామెంట్స్..!

-

లేపాక్షి మండలం లో ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఇక ఎన్నికల్లో పాల్గొన్న బాలయ్య సంచలన కామెంట్స్ చేసారు. వైసిపి  నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాల లోకి వస్తే నిలదీయండి అని బాలకృష్ణ అన్నారు. అలానే బాలయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో ఓటు అనే ఆయుధం చాలా ముఖ్యం అని చెప్పారు.

సమర్థవంతమైన పాలన అందించే నాయకులకు ఓటు వెయ్యాలని అన్నారు బాలయ్య. సమ సమాజ స్థాపనకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైనది అని లేపాక్షి మండలం లో ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news