తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన దుండుగులు..!

-

టీడీపీ ఆఫీసు పూర్తిగా దగ్ధమై పోయింది. ఇక వివరాల లోకి వెళితే.. టీడీపీ ఆఫీసు పూర్తిగా దగ్ధమై పోయింది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. పల్నాడు జిల్లా, టీడీపీ కార్యాలయం కాలి బూడిదైంది. ఇక పోలీసులు రంగం లోకి దిగారు. గుర్తుతెలియని దుండగులు తగలబెట్టేసినట్టు తెలిసింది.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం తో నాయకుల్లో అసమ్మతి తీవ్ర స్థాయి లో ఉంది. అయితే ఈ క్రమం లో బెల్లంకొండ మండలం నాగి రెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగులు తగలబెట్టేశారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయం లో నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news