సీఎం జగన్ చేసిన పనులను ప్రతిపక్షాలు గమనించాలి – బాలినేని శ్రీనివాసరెడ్డి

-

ఏపీ సిఎం జగన్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పేద ప్రజల వైద్య, విద్య కోసం సీఎం జగన్ చేసినంత కృషి ఏ సీఎం చేయలేదని వెల్లడించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

సీఎం జగన్ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో అభివృద్ది చేశారని వెల్లడించారు. నాడు, నేడులలో వైద్యం, విద్య కోసం వేల కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ది చేసిన సీఎం జగన్ అన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రజల కోసం సీఎం జగన్ చేసిన పనులను ప్రతిపక్షాలు గమనించాలని కోరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సిఎం జగన్ కు అందరూ అండగా ఉండాలని కోరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news