73 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 73 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ‌న్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు రూ.20వేల ప్రోత్సాహక నగదు, ప్రశంసాపత్రం, ట్యాబ్ ని ప్రభుత్వం బహుకరించనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news