కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ విరాళం అందజేసింది. ప్రాణదానం ట్రస్టుకి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మొత్తం రూ. 1,11,11,000 విరాళాన్ని సమర్పించింది. ఈ మొత్తానికి సంబంధించిన డీడీని తిరుమలలో ని దాతల విభాగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శివశంకర్ ఆలయ అధికారులకు సమర్పించారు.
శ్రీవారికి రూ.1,11,11,000 సమర్పించిన రిలయన్స్
-
Previous article
Read more RELATEDRecommended to you
నువ్వు మొగోడివైతే..6 గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి.. ఎన్నికలకు రా – కేటీఆర్
రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో...
బ్రిటీష్ చట్టాలను రద్దు చేసి భారత చట్టాలను అమలు చేస్తాం – అమిత్ షా
బ్రిటీష్ చట్టాలను రద్దు చేసి భారత చట్టాలను అమలు చేస్తామని ప్రకటించారు...
ఒకేసారి చేతికి రూ.26 లక్షలు వచ్చే స్కీమ్.. నెలకు ఎంత కట్టాలంటే
ఎల్ఐసీలో చాలా రకాల ఇన్యూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు అవసరాలకు...