శ్రీవారికి రూ.1,11,11,000 సమర్పించిన రిలయన్స్

-

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ విరాళం అందజేసింది. ప్రాణదానం ట్రస్టుకి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మొత్తం రూ. 1,11,11,000 విరాళాన్ని సమర్పించింది. ఈ మొత్తానికి సంబంధించిన డీడీని తిరుమలలో ని దాతల విభాగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శివశంకర్ ఆలయ అధికారులకు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news