BREAKING : టీడీపీ వ్యవస్థాపకుడు NTR కు భారత రత్న?

-

BREAKING : టీడీపీ వ్యవస్థాపకుడు NTR కు భారత రత్న రానుందని సమాచారం అందుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వడంపై చురుగ్గా కేంద్ర ప్రభుత్వం..పరిశీలిస్తోంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మధ్య కూడా సుదీర్ఘ చర్చ జరుగుతోందని సమాచారం అందుతోంది.

ఇక టీడీపీ వ్యవస్థాపకుడు NTR కు భారత రత్న ఇవ్వడంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని కేంద్ర సర్కార్‌. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇటీవల జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ…టీడీపీ వ్యవస్థాపకుడు NTR కు భారత రత్న ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news