ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు…ఏకంగా 15 మంది !

-

Boiler exploded in Jaggaiahpet Ultratech Cement Factory:  ఎన్టీఆర్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది.

Boiler exploded in Jaggaiahpet Ultratech Cement Factory

ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

  • ఎన్టీఆర్ జిల్లా
  • జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్
  • 9 మందికి తీవ్ర గాయాలు, ఆరుగురు పరిస్థితి విషమం
  • ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఫ్యాక్టరీ యాజమాన్యం

Read more RELATED
Recommended to you

Latest news