BREAKING: టీడీపీలో చేరిన హీరో నిఖిల్

-

దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతుండగా ,మరికొందరు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో వచ్చే లోక్ సభ ,అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news