ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు..!

-

బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక పై ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక పై జరగనుంది.

ఈ విషయం పై ఇప్పటికే ఫామ్ హౌస్‌కు ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ FDC ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news