బీఆర్ఎస్ కి మహిళా క్యాంపెయినర్.. ఆమె ఎవరంటే..?

-

లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి ఎన్ని నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు మహిళా ప్రసంగం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయి లో విమర్శలు చేసింది. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలతో గట్టు ఎక్కేసాడని ఓటు వేసిన ప్రజలకి బూటు చూపిస్తున్నారని ఊగిపోయారు.

కెసిఆర్ రెండు కోట్లు ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి 30 ఎకరాలకు ఇవ్వలేదని ఆమె విమర్శించారు. అంత ఇది చూసి బీఅర్ఎస్ స్టార్ క్యాంపైనర్ చేయాలని కామెంట్స్ చేసారు. ప్రసంగం చివర్లో మాజీ మంత్రి మల్లారెడ్డి లేచి ఈమె ఎవరో కాదు మా అక్క జవహర్ నగర్ కి చెందిన కేతమ్మ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news