చలో హైదరాబాద్‌కు ఆటో JAC పిలుపు..కేటీఆర్‌కు ఆహ్వానం!

-

పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించింది. అంతేకాకుండా మహాధర్నాకు హాజరుకావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను జేఏసీ నాయకులు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను వినాలని కోరారు.

ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5వ తేదీన మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ స్పష్టంచేసింది. కాగా, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో రైతులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. త్వరలోనే మూసీ నిర్వాసితులు, రైతుల పక్షాన పోరాడేందుకు ఆ పార్టీ కార్యచరణను సైతం సిద్ధం చేస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news