సైకో పాలనను అంతం చేస్తేనే.. రాష్ట్రానికి భవిష్యత్తు: చంద్రబాబు

-

సైకో పాలను అంతం చేస్తేనే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగు లో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన వైసిపి సర్కార్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిందని చెప్పారు పరిపాలన అనుభవం లేకపోవడంతో ఆర్థిక వనరులు పూర్తిగా చంద్రబాబు చెప్పారు.

మరికొద్ది రోజుల్లోనే టీడీపీ జనసేన నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాబోతోందని చెప్పారు తన రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని అన్నారు పథకాలు అమలు చేస్తూనే ప్రజలపై కరెంట్ చార్జీల రూపంలో 64 వేల కోట్ల భారం మోపిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందని అన్నారు. సిపిఎస్ రద్దు జాబ్ క్యాలెండర్ మధ్య నిషేధం రైతుల ఆత్మహత్య ఆపడానికి జగన్ ప్రయత్నించకపోవడం సిగ్గుచేటని అన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news