భారత్ ఎదగకపోతే ప్రపంచం వినాశనమే: RSS చీఫ్ మోహన్ భగవత్

-

ఇండియా నిరంతరం బలపడాలని ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత ఎదగకపోతే అది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు మహారాష్ట్ర పూణే జిల్లాల్లోని ఆల్ ఇండియాలో జరిగిన గీత భక్తి అమృత్ మహోత్సవ కార్యక్రమంలో అయినా మాట్లాడటం జరిగింది అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వేడుకకి వేడుకని ఆయన వర్ణించారు.

భగవంతుని ఆశీర్వాదం వల్లే రామ మందిర నిర్మాణం సాధ్యమైందని అన్నారు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కల నెరవేరింది అని చెప్పారు భారతీయంతో ఎత్తుకు ఎదగాలి అంతేకాకుండా బలంగా ఉండాలి ఎందుకంటే ప్రపంచానికి అది అవసరం ఏ కారణం చేతనైనా బలపడకపోతే అది ప్రపంచం త్వరలోనే వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news