వైసీపీకి షాక్‌…భూ దందాలపై చంద్రబాబు కీలక నిర్ణయం…!

-

వైసీపీకి షాక్‌…భూ దందాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ వివిధ శాఖల సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై సమీక్షించనున్నారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ భూ దందాలపై విచారణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అక్రమాలు చాలా చోట్ల జరిగాయని ప్రభుత్వానికి సమాచారం అందిందని వార్తలు వస్తున్నాయి.

Chandrababu’s key decision on land grabs

మాజీ మంత్రి పెద్దిరెడ్డి తరహాలోనే చాలా చోట్ల వైసీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని అభియోగాలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. రెవెన్యూ శాఖ ప్రతిపాదనలపై ఇవాళ సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఇళ్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వ అక్రమాలపై సమీక్షించనున్నారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news