తిరుమలలో మరోసారి చిరుత కలకలం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్. తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకే ఎన్నోసార్లు చిరుత సంచారం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు శ్రీవారి మెట్టు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది టీటీడీ అటవీ అధికారులకు సమాచారాన్ని అందించగా…. వారు భద్రతను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

Cheetah migration in Tirumala is causing a stir

కాగా, గతంలోనూ తిరుమలలో సంచరించిన ఓ చిరుత చిన్నారిని చంపిన విషయం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు జగన్ ప్రభుత్వం చిరుత వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొదటిసారి తిరుమలలో చిరుత సంచరిస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version