న‌న్ను కొడితే పిల్లలు త‌ట్టుకోలేరు : ప్రిన్స్ మ‌హేష్

-

త‌న పిల్ల‌ల‌కు యాక్ష‌న్ సీన్ లు న‌చ్చ‌వ‌ని ప్రిన్స్ మ‌హేష్ బాబు అన్నాడు. త‌న సినిమా లో వ‌చ్చే యాక్ష‌న్ సీన్ల ను త‌మ పిల్ల‌లు ఇష్టప‌డ‌రని అన్నాడు. అంతే కాకుండా ఆ యాక్ష‌న్ సీన్ ల‌ను కనీసం చూడ‌ర‌ని అన్నారు. ముఖ్యం గా త‌న కూతురు సితారా యాక్ష‌న్ ల‌ను ఇష్ట ప‌డ‌ద‌ని అన్నారు. అంతే కాకుండా త‌న సినిమా ల లో విల‌న్లు తన ను కొడితే సితారా త‌ట్టు కోలేద‌ని ప్రిన్స్ మ‌హేష్ బాబు తెలిపాడు.

అలాగే సినిమా ల‌లో త‌న ను విలన్లు కొడుతున్న స‌న్నివేశాలు వ‌చ్చిన సంద‌ర్భాల‌లో ఇద్ద‌రు పిల్ల‌లు కూడా టీ వీ దగ్గ‌ర నుంచి దూరం గా వెళ్తార‌ని అన్నాడు. అలాగే త‌న సినిమా లు విడుద‌ల అయిన రోజే తన కుటుంబం తో ఇంట్లో నే చూస్తాన‌ని అన్నారు. కాగ ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న స‌ర్కారు వాటి పాట సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా త్వ‌ర‌లో నే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో పాటు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో సినిమా లో చేయ‌నున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news