నన్ను ఇంటికి వచ్చి కరోనా పలకరించింది: సింగర్ స్మిత

-

టాలీవుడ్ లో ఇప్పుడు సినీ ప్రముఖులను కరోనా భయం చాలా విధాలుగా వెంటాడుతుంది. కరోనా దెబ్బకు ఇప్పుడు ప్రతీ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో మరొకరు కరోనా బారిన పడ్డారు. సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. నిన్న తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్మిత ట్వీట్ చేసారు.

తాను ఎంతో జాగ్రత్తగా ఉండి ఇంట్లో వ్యాయామాలు చేస్తున్నామని అన్నారు. కాని తన భర్త శశాంక్ తాను కరోనా బారిన పడ్డామని అన్నారు. తమకు ఎక్కువగా కరోన లక్షణాలు లేవు అని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే కరోనా వైరస్ ని తాము తరిమికోడతామని చెప్పారు. అందరూ ప్లాస్మా దానం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు. తాము ఇంటి వద్దనే ఉన్నా సరే తమకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version