కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. ఒకటే బ్యారేజ్ కదా కుంగింది అని మాజీ సాగు నీటి మంత్రి హరీష్ రావు తప్పును ఒప్పుకుంటున్నారని అన్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/02/Former-Telangana-CM-KCR-to-Assembly-today.jpg)
అలానే ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం దేవుడి పేరు మీద భారీ అవినీతి చేశారని అన్నారు. సభకు ప్రతిపక్ష నాయకుడు రావడం లేదని అన్నారు. కేసీఆర్ లీడర్ గా రీ లాంచ్ చేసుకోవడానికే కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారన్నారు.