ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 10 వేల 171 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 89 మంది కరోనా తో మరణిచారు . గత 24 గంటల్లో 62 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు. గత 24 గంటల్లో 7 వేల 594 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.

ap-corona
ap-corona

తూర్పు గోదావరి జిల్లాలో 1270 కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 548 మందికి కరోనా సోకింది. కర్నూలు జిల్లాలో 1331 మందికి కరోనా సోకింది. అనంతపురం జిల్లాలో 1100 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 84 వేల 654 ఉన్నాయి. మొత్తం కరోనా కేసులు 2 లక్షల 6 వేల మందికి కరోనా సోకింది. 1842 మంది రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news