Andrapradesh
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
‘ఎన్టీఆర్’ వైసీపీకి కలిసిరావడం లేదా?
ఎన్టీఆర్..ఈ మూడు అక్షరాల పేరుకు చాలా పవర్ ఉంది...అలాగే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సత్తా చాటిన విషయం అందరికీ తెలిసిందే..ఆ తర్వాత టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లింది. ఇక అక్కడ నుంచి ఎన్టీఆర్ తెలుగుదేశం సొత్తుగా టీడీపీ నేతలు రాజకీయం చేస్తారు. అయితే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ దూకుడు…అక్కడ జనసేన హవా!
ఏపీలో పవన్ కల్యాణ్ దూకుడు పెంచనున్నారు...ఇప్పటివరకు అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పవన్...ఇకపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి రాజకీయం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ బలోపేతంపై పవన్ దూకుడు పెంచారు..పొత్తుల సంగతి ఎన్నికల ముందు చూసుకుందామని తేల్చి చెప్పేసిన పవన్...ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు.
అలాగే పార్టీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING: ఏపీ గ్రూప్-1 పరీక్షా ఫలితాలు విడుదల
గ్రూప్-1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షలకు అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేసుకుని ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ వన్ పరీక్షా ఫలితాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తున్నామన్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్-రఘురామలను పక్కన పెట్టేశారా? పక్కకు నెట్టేశారా?
ఏపీలో మోదీ పర్యటనపై ఎలాంటి రాజకీయం జరగలేదు గాని...మోదీ సభ విషయంలో మాత్రం పెద్ద రాజకీయమే నడిచింది. ప్రధాని మోదీ...భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించిన అధికార, ప్రతిపక్ష నేతలు హాజరు కావాల్సి ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం...అధికార, విపక్ష నేతలని మోదీ కార్యక్రమానికి ఆహ్వానించారు.
సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులని ఆహ్వానించారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ టాక్స్ : లాగే గుర్రాలేవి ? తన్నే గుర్రాలేవి ?
ప్రస్తుతం వైసీపీకి సంబంధించి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్లీనరీలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వేదికపై చెప్పడం ,వాటిని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లమని కోరడం వంటివి చేస్తున్నారు. ఆ విధంగా విశాఖ కేంద్రంగా పనిచేసే వాసుపల్లి గణేశ్ (విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు) నిన్నటి వేళ కీలక వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఎప్పటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కొడాలి చేతిలో కృష్ణా..జగన్ ఫిక్స్ చేశారా?
మంత్రి పదవి పోయాక చాలామంది నేతలు సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే..చాలామంది నేతలు అడ్రెస్ కూడా లేరు...అసలు మీడియాలో కొందరు నేతల పేర్లే వినిపించడం లేదు. కన్నబాబు, రంగనాథరాజు, శంకర్ నారాయణ, సుచరిత, ధర్మాన కృష్ణదాస్ లాంటి వారు అసలు కంటికి కనిపించడం లేదు. ఇంకొందరు మాజీ మంత్రులు అప్పుడప్పుడు మీడియాలో తళుక్కుమంటున్నారు. కానీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శుభవార్త : ఏపీకి కేంద్రం వరం !
ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని కేంద్రం తెలిపింది. పూర్తి స్థాయి సర్వే ఆధారంగా వరుసగా రెండో ఏడాది ర్యాంకుల ప్రకటన చేశారు. 97.89శాతంతో ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, 97.77 శాతంతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. 15 రంగాలకు సంబంధించి 301 ...
agriculture
నేరేడు సాగులో రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్షల్లో ఆదాయం..
ఈ సీజన్ లో ఎక్కువగా మామిడి పండ్లతో పాటు నేరేడు కూడా ఎక్కువ దర్శనమిస్తాయి.ఈ నేరేడు సాగులో కొన్ని మెలుకువలు తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం...
మన తెలుగు రాష్ట్రాల లో ఎక్కువగా అనంతపురం లో సాగు చేస్తున్నారు.రెండు ఎకరాలలో 100 చెట్లకు రూ. 3 లక్షలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తాడిమర్రి ప్రమాదంపై పవన్ ఏమన్నారంటే..
మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదారకం అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. మృతులకు నివాళి చెబుతూ..దుర్ఘటనకు సంబంధించి నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించి ఆయనేమన్నారంటే.. " శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైరులు తెగిపడి అయిదుగురు మహిళా కూలీలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కొత్తగా ‘కొత్త’ మంత్రులు: ఇలా ఉన్నారేంటి అన్న!
ఎక్కడైనా రాజకీయాల్లో మంత్రులు అనేవారు బాగా హైలైట్ అవుతారు...అసలు సీఎం తర్వాత వారే ప్రజలకు తెలుస్తారు...కానీ ఏపీలో మాత్రం చాలా విచిత్రంగా ఉంది...కేవలం జగన్ వన్ మ్యాన్ షో నడవడం వలనో...లేక మంత్రులే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారో తెలియడం లేదు గాని..చాలామంది మంత్రులు అనే సంగతి ప్రజలకు తెలియడం లేదు. అయితే కొద్దో గొప్పో ముందు...
Latest News
Eng vs Ind : నేడే టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20, రోహిత్ రీ-ఎంట్రీ
ఇవాళ ఇంగ్లండ్, టీమిండియా టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు రాయలసీమలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
నిన్నటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నిన్న అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
స్కూల్స్ కు ఆ రోజు సెలువు ఇవ్వాల్సిందే.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..
తెలుగు రాష్ట్రాలలో మే నెలలో అన్నీ పరీక్షలను నిర్వహించారు..ఇటీవల వాటి ఫలితాలను కూడా విడుదల చేశారు..కాగా, ఈ నెల నుంచి పాఠశాలలను పునః ప్రారంభించారు. ఏపీ విషయానికొస్తే.. 2022-2023 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యింది.జూలై...
వార్తలు
‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్ తో రీ-ఎంట్రీ ఇస్తున్న ప్రియా ఆనంద్..!
ప్రియా ఆనంద్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు..! రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘లీడర్'( 2010) చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు...
ఆరోగ్యం
బరువు తగ్గించడంలో క్యాప్సికమ్ పనిచేస్తుందా.? ఎరుపు రంగు క్యాప్సికమ్ తినేస్తున్నారా..?
కొవ్వు కరిగించడానికి చేయని ప్రయత్నం లేదు.. కానీ లాభం మాత్రం రావడం లేదా..? పెరిగే బరువు తగ్గించాలంటే.. ఎదిగే కొవ్వు కరిగించాలి..ఇది వ్యాయామం లేదా తినే ఆహారం ద్వారానే ఫ్యాట్ బర్న్ చేయొచ్చు....