Andrapradesh

BREAKING: సీఎం జగన్ ను కలిసిన బడా బిజినెస్ మ్యాన్ అదానీ !

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ తాడేపల్లి లోని సీఎం నివాసంలో కలవడం జరిగింది. ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ చాలా లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఈ భేటీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం అన్న విషయంపైనా...

చంద్రబాబు అరెస్ట్ అవడంతో… 101 కొబ్బరి కాయలు కొట్టిన వ్యక్తి !

నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఈయన టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా నిధులను దారి మళ్లించారన్న కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. కాగా ప్రస్తుతం చంద్రబాబు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి...

ఎలాగైనా గెలవాలన్న రీతిలో చంద్రబాబు.. జగనే కావాలంటున్న జనాలు

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీలు ఇప్పటి నుంచే జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగా మరో సారి అధికారంలోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. ఈ సారి...

టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్ !

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థులకు మార్చి లో జరిగిన పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఒక కీలక సూచన అందించింది. ఈ విద్యార్థులు అందరూ రానున్న మార్చి లో పబ్లిక్ పరీక్షలు రాయవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఇందుకు గాను ఈ రోజు నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఫీజులు...

ఎన్టీఆర్ స్మార‌క నాణెం ఆవిష్క‌ర‌ణ‌లో క‌నిపించ‌ని తార‌క్…

నంద‌మూరి తార‌క రామారావు లేని భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. వెండితెర వేల్పుగా ఆయ‌న‌ది విశిష్ట స్థానం. రాజ‌కీయ‌రంగంలోనూ చెర‌గ‌ని ముద్ర వేసిన ఘ‌నుడు. న‌టుడిగా, నాయ‌కుడిగా ఆయ‌న కీర్తి అజ‌రామ‌రం. తెలుగువారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన మేరున‌గ‌ధీరుడాయ‌న‌. అలాంటి యుగ‌పురుషుడి...

అమ్మఒడి : అర్హత ఉన్న తల్లుల ఖాతాలో రూ. 13000 ఇంకా పడలేదా ?

జగనన్న ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను ప్రధమంగా పెట్టుకుని నెరవేరుస్తూ వెళుతున్నాడు. అందులో భాగంగా గత విద్యాసంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పధకాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జూన్ 28వ తేదీన ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కొందరు తల్లుల అకౌంట్ లో అమ్మఒడి డబ్బులు పడలేదని సచివాలయాలకు కంప్లైంట్ లు వస్తున్నాయి....

విద్యార్థులకు శుభవార్త… బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడేది అప్పుడే !

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పాలనను అందిస్తున్న జగన్ ఎన్నో పధకాలను నిరుపేదల శ్రేయస్సు కోసం తీసుకువచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా విద్యాదీవెన పధకం కింద ప్రతి సంవత్సరం కొంత డబ్బును చదువుకునే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఇక తాజాగా 2022 -...

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనిచ్చే ప్రసక్తే లేదు: ప్రభుత్వ సలహాదారు సజ్జల

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి రెండు రోజుల నంది ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయాలన్న ప్లాన్ లో ఉండగా.. దీనికి బీడ్ లను ఆహ్వానించారన్న వార్తలు కూడా వచ్చాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం...

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అమ్మే ప్రసక్తే లేదు : ఏపీ మంత్రి !

ఈ రోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొనడానికి సిద్ధమవుతోందని ఒక వార్త వచ్చింది. దీనితో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది, అసలు అమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని... అలాంటప్పుడు తెలంగాణ కాదు ఎవ్వరైనా ఎలా కొనడానికి వీలుంటుంది అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు....

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నాయనా.. వైరల్..

సోషల్ మీడియా రోజు రోజుకు ఫెమస్ అవుతుంది.. పాపులర్ అవ్వడానికి జనాలు ప్రయోగాలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.. కొన్ని వైరల్ అవ్వడం మాత్రమే కాదు జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. మరికొన్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఒక వెడ్డింగ్ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లి శుభలేఖ వైరల్‌ కావటం ప్రస్తుత కాలంలో మామూలే అయిపోయింది....
- Advertisement -

Latest News

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది...
- Advertisement -

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...