తెలంగాణలో మొదట్లో కాస్త అదుపులో ఉన్న కరోనా ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. సామాన్య ప్రజలే కాదు, రాజకీయ నాయకులు సైతం దీని బారిన పడుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో కరోనా తీవ్రత పెరిగిందని చెప్పొచ్చు. అలాగే తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులను కూడా కలవరపెడుతోంది ఈ కరోనా వైరస్. తాజాగా ఆదివారం టీఎస్ సెక్రటేరియట్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మహిళ ఐటీ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తుంది. దీంతో అధికారులు సచివాలయంలో శానిటైజేషన్ చేయించారు. అలాగే ఆమెతో ఇంటరాక్ట్ అయిన మిగిలిన ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం..!
-
Previous article
Read more RELATEDRecommended to you
అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సే :రాజస్థాన్ సీఎం
అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్...
Ganesh -
అబద్ధాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరు :లక్షీపార్వతి
జనసేస చీఫ్ పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ...
Ganesh -
IPL 2024 : భారీ స్కోర్ చేసిన డిల్లీ… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -