15 ఏళ్ల బాలుడితో 30 ఏళ్ల మహిళ అక్రమ సంబంధం.. చివరికి బాలనగర్ లోని రూంలో !

-

15 ఏళ్ల బాలుడితో 30 ఏళ్ల మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. చివరికి బాలనగర్ లోని రూంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది ఆ మహిళ. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే….గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 మహిళ అదృశ్యం కేసును చేదించారు టూ టౌన్ పోలీసులు.

హైదరాబాద్ బాలానగర్ లోనీ ఒ గదిలో బాలుడు, మహిళలను గుర్తించిన పోలీసులు….బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వప్న పై ఫోక్సో యాక్ట్, కిడ్నాప్ కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.

నలుగురు పిల్లలు ఉన్న స్వప్న నెల రోజులుగా బాలుడితో శారీరిక సంబంధం ఏర్పరచుకుందనీ సీఐ దుర్గారావు పేర్కొన్నారు. బాలుడుతో శాశ్వతంగా కలిసి ఉండాలనే దురుద్దేశంతో మాయమాటలు చెప్పి అపహరించిందన్నారు సిఐ దుర్గారావు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువురిని గుర్తించామని తెలిపారు సిఐ దుర్గారావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version