15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం…నగ్న వీడియోలు తీసి మరీ !

-

రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై (15) ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కుమారుడు సైతం ఉండడం గమనార్హం. ఆ దుశ్చర్య ను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.

 

 

 

ఈ కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ మీనా ను అల్వార్ జిల్లాలో ని రాజ్ గడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జోహారి లాల్ మీనా కుమారుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకడైన వివేక్ శర్మ అత్యాచారం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.నుంచి రూ: 15 లక్షల నగదు బంగారు ఆభరణాలు తీసుకున్నాడు.అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.ఎమ్మెల్యే కుమారుడు సహా మరో ఇద్దరు పై అత్యాచారం కేసు, మిగిలిన ఇద్దరి పై అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలినకి వైద్య పరీక్షలు నిర్వహించి వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సంఘటన గత నెల 24న జరిగింది.బాలికకు మత్తుమందు ఇచ్చి ఓ హోటల్ కి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version