ప్రియురాలితో న్యూడ్‌ కాల్స్‌..మొత్తం నాకే కావాలని టార్చర్‌..చివరికీ !

-

ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకుని..పెళ్లి చేసుకోవాలని ప్రియుడు టార్చర్‌ పెట్టాడు. దీంతో విసిగి పోయిన ప్రియురాలు.. అతన్ని మర్డర్‌ చేయించింది. ఈ సంఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. రామయ్య నగరం ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉండే వనితా రెడ్డి ఫేస్ బుక్ లో పరిచయం అయినా రాజారం కుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ప్రేమికుడితో తరుచుగా న్యూడ్ కాల్స్ మాట్లాడింది వనితా రెడ్డి .. అయితే.. న్యూడ్ కాల్స్ ని రికార్డ్ చేసిన ప్రియుడు కుమార్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే.. వనితా రెడ్డి పెళ్లికి ఒప్పుకోకపోతే బందువులకు వీడియోలు పంపిస్తానని బెదిరింపులకు దిగాడు కుమార్. దీంతో పథకం ప్రకారం ప్రియుడిని హత్య చేసింది మహిళ. హత్య చేసి రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరించింది మహిళ. అయితే.. ఈ కేసులో నిందితురాలిని తాజాగా అరెస్ట్ చేశారు రామయ్య నగరం పోలీసులు. హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్, రిమాండ్ కు తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news