పెళ్లై 5 నెలలు..చాలా సేపు సెక్స్‌ చేయాలని ఆంటీ రచ్చ !

-

దేశంలో రోజురోజుకు.. లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. వాయి, వరసలు లేకుండా… వయసుతో సంబంధం లేకుండా.. అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా… ఆ జంటకు పెళ్లై 5 నెలలు మాత్రమే గడిచింది..ఎక్కువ సేపు శృంగారం చేయాలని భార్య…కోర్టు మెట్లు ఎక్కిన సంఘటన రాజస్థాన్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన రజిత మరియు రమేష్‌ లకు గత రెండు నెలల కిందట వివాహం జరిగింది.

రమేష్‌.. జైపూర్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి అయ్యాక.. నెల రోజుల తర్వాతనే.. ఉద్యోగానికి వెళ్లడం మొదలు పెట్టాడు. అయితే.. పెళ్లి నుంచి రజిత మరియు రమేష్‌ శృంగారం లో పాల్గొంటున్నారు. అయితే.. సమస్య అంతా.. రజిత దగ్గరనే వచ్చింది.

బెడ్ రూంలో రమేష్‌ సరిగా సెక్స్‌ లో పాల్గొనటం లేదని.. రజిత పలు మార్లు.. ఆవేదన వ్యక్తం చేసింది. అయినప్పటికీ.. రమేష్‌ అదే తీరును కొనసాగించాడు. దీంతో విసిగి పోయిన.. రజిత.. నేరుగా కోర్టునే ఆశ్రయించింది. తనకు సరిగా శృంగారం పాల్గొనడం లేదని.. తనకు విడాకులు ఇప్పించాలని రజిత పేర్కొంది. అయితే.. దీనిపై త్వరలోనే కోర్టు విచారణ జరుపనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news