మ‌దాపూర్ లో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం

-

హైద‌రాబాద్ న‌గ‌రంలో ని మాదాపూర్ ప్రాంతంలో శ‌నివారం రాత్రి క‌త్తి పోట్లు కల‌క‌లం రేపాయి. మాదాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలో కత్తితో ఒక‌ వైద్యుడు వీర వీహారం చేశాడు. త‌న సొంత భార్య సోద‌రుడి పై నే క‌త్తి దాడి చేశాడు. పోలీసుల వివ‌రాల మాదాపుర్ చంద్రనాయాక్ తాండ లో నివాసం ఉంటున్న అరుణాదేవి కుమార్తె జ్యోష్ణ‌. జ్యోష్ణ చిన్న పిల్లల వైద్య నిపుణురాలు గా పని చేస్తుంది. అయితే 2009 లో జ్యోష్ణ కు ఫిజీషియన్ నిపుణులు డాక్టర్ మాల్లారెడ్డి తో వివాహం జరిగింది. ప్ర‌స్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఈ మ‌ధ్య కాలంలో భార్య భ‌ర్త‌లు అయిన జ్యోష్ణ‌, మ‌ల్లారెడ్డి ల మ‌ధ్య గోడ‌వ‌లు వ‌స్తున్నాయి.

దీంతో జ్యోష్ణ‌ రెండు నెలలుగా త‌న‌ సోదరుడు శీవానంద రెడ్డి ఇంట్లో ఉంటుంది. అయితే జ్యోష్ణ తో మాట్లాడాల‌ని శని వారం సాయంత్రం శీవానంద రెడ్డి ఇంటికి మ‌ల్లా రెడ్డి వెళ్లాడు. అయితే శీవా నంద రెడ్డి ఇంటి కి మ‌ల్లారెడ్డి వెళ్లే ముందే పథ‌కం ప్ర‌కారం ఒక క‌త్తి తీసుకుని వెళ్లాడు అక్క‌డ భార్య జ్యోష్ణ తో మాట మాట పేరగడంతో మల్లారెడ్డి తనతో తేచ్చుకున్న కత్తితో జ్యోష్ణ సోదరుడు శీవానంద రెడ్డి పై దాడి చేశాడు. ఈ దాడి లో శీవానంద రెడ్డి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. శీవానంద రెడ్డి వెన్నుఎముక భాగంలో తీవ్ర‌ గాయాలు అయ్యాయి. జ్యోష్ణ తోపాటు తల్లి అరుణ దేవి ఫీర్యాదు తో మాదాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news