డేట్ రోజే ప్రియుడితో ఆంటీ శృంగారం.. నొప్పి భరించలేక దారుణం !

-

డేట్ రోజే ప్రియుడితో ఆంటీ శృంగారం చేసింది. ఆ తర్వాత బ్లీడింగ్ రావడం తో నొప్పి భరించలేక ఆస్పత్రి పాలైంది ఆ మహిళ. ఈ ఘటన తమిళనాడులోని తదరియాల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. రమ్య అనే 30 ఏళ్ల ఆంటీ.. పెళ్లి ఐదు సంవత్సరాల కింద జరిగింది. రమ్య భర్త విజయ్ కృష్ణ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

అయితే మొదటి నుంచి విజయ్ కృష్ణ తో శృంగారానికి రమ్య నిరాకరించింది. తనకు నచ్చినప్పుడు తన ప్రియుడైన రాఖీ తో… శృంగారంలో పాల్గొనేది రమ్య. అయితే తాజాగా రమ్యకు డేట్ వచ్చింది. కానీ తన ప్రియుడు రాఖీతో శృంగారంలో పాల్గొనే ఎందుకు.. ఆసక్తి చూపింది రమ్య.

దీంతో వారిద్దరూ లాడ్జిలో రూమ్ తీసుకుని శృంగారం లో పాల్గొన్నారు. పిరియడ్స్ కావడంతో.. రమ్య కడుపు నొప్పి తో బాధ పడింది. దీంతో వెంటనే రమ్య ను ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు రాఖి. దీంతో వీరిద్దరి అక్రమ సంబంధం విజయ్ కృష్ణ తెలిసింది. చేసేదేమీలేక రమ్యకు విడాకులు ఇచ్చేందుకు లాయర్ను కలిశాడు విజయ్. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news