రోగం నయం చేస్తానంటూ యువతితో దొంగ బాబా సెక్స్..!

-

రోగం నయం చేస్తానంటూ యువతితో దొంగ బాబా సెక్స్ చేశాడు. ఈ సంఘటన బీహార్‌ లోని రానిఫర్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రానిఫర్‌ లో సుప్రజ అనే మహిళ.. ఒంటిరిగానే జీవనం సాగిస్తోంది. గత ఏడాది సుప్రజ భర్త.. రమేష్‌ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే.. అప్పటి నుంచి ఆ యువతి ఒంటిరిగానే ఉంటోంది.

ఈ నేపథ్యంలో… తన భర్త జబ్బు సుప్రజకు సోకింది. దీంతో చాలా ఆస్పత్రులకు వెళ్లింది యువతి. అయినా.. తన జబ్బు నయం కాలేదు. అయితే.. ఇంటి దగ్గరి వారు స్వర్ణపానంద స్వామీజీ దగ్గరికి వెళితే.. జబ్బు నయం అవుతుందని సుప్రజకు చెప్పారు. దీంతో.. ఆ స్వామీజీ వద్దకు వెళ్లింది సుప్రజ. అయితే.. సుప్రజ అందంపై స్వామీజీ కన్నేశాడు. ఇంకేముంది.. మత్తు మందు ఇచ్చి… సెక్స్‌ లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే.. సుప్రజకు ప్రెగ్నెన్సీ వచ్చింది. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన సుప్రజ.. అతడికి దేహశుద్ది చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news