ప్రమాదకరమైన కరోనా వైరస్ నీ ఎదుర్కొంటున్న దేశాలలో ప్రపంచం లోనే భారతదేశం చేసే యుద్ధం ఒక ఎత్తు అయితే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న యుద్ధం మరొక ఎత్తు. కరోనా వైరస్ అరికట్టడం విషయంలో వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీ పెద్దలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేశంలో ఉన్న కొద్ది ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో కేంద్రంలో అలజడి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలలో కేరళలో మరియు కర్ణాటకలో అదేవిధంగా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో వైరస్ రోజురోజుకూ పెరుగుతున్నాయి.
శ్రీకాకుళం – ఎంఎం నాయక్
విజయనగరం – వివేక్ యాదవ్
విశాఖ – కాటంనేని భాస్కర్
తూర్పు గోదావరి – రాజశేఖర్
పశ్చిమగోదావరి – ప్రవీణ్ కుమార్
కృష్ణా – సిద్దార్థ్ జైన్
గుంటూరు – కాంతిలాల్ దండే
ప్రకాశం – ఉదయ లక్ష్మి
నెల్లూరు – బి.శ్రీధర్
కర్నూలు – పీయూష్ కుమార్
కడప – శశిభూషన్ కుమార్
అనంతపురం – భాస్కరరావు నాయుడు
చిత్తూరు – రాంగోపాల్