తెలంగాణ రజకులకు శుభవార్త..141 మున్సిపాలిటీల్లో ధోబీ ఘాట్లు

-

తెలంగాణ రాష్ట్రంలోని రజకులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో మోడ్రన్ దోభి ఘాట్లను నిర్మించాలని కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రూ.282 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఎనిమిది చోట్ల నిర్మాణం చేపట్టగా, సిద్దిపేట, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version