అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 5 గురు మృతి!

-

ఒకే కుటుంబంలోని ఐదుగురి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ – అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మియాపూర్ లో ఈ ఘటన తెరపైకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.

Five members of the same family died in an incident in Hyderabad

మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉండగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనాస్థలికి చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు… చుట్టూ పక్కల వాళ్ళను విచారిస్తున్నారు. మృతులది కర్ణాటక రాష్ట్రంగా గుర్తించారు పోలీసులు. ఇక ఒకే కుటుంబంలోని ఐదుగురి మృతి చెందిన సంఘటన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news